Mohan
722 views 9 days ago
#🌍నా తెలంగాణ #కాళేశ్వరం #💪పాజిటీవ్ స్టోరీస్ #BRS party #📰ఈరోజు అప్‌డేట్స్ #కాళేశ్వరం బ్యారేజీల విషయంలో కేంద్రానికి, తెలంగాణ ప్రభుత్వానికి, NDSAకు హైకోర్టు నోటీసులు నీరు వృధాగా సముద్రంలోకి వెళ్తున్నా మేడిగడ్డ పిల్లర్లు రిపేర్ చేయకుండా రాజకీయం చేస్తున్నారని హైకోర్టులో పిటిషన్ వేసిన ఓ న్యాయవాది కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని, సురక్షితంగా వినియోగించడంలో విఫలం అయ్యారని పిటిషన్ రైతుల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం మేడిగడ్డ పిల్లర్లను NDSA రిపోర్ట్ ప్రకారం పునరుద్ధరించాలని, మిగిలిన రిజర్వాయర్లపై NDSA దర్యాప్తు చేసి రిపోర్ట్ ఇవ్వాలని లాయర్ వాదనలు వాదనలు విని ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలతో పాటు కన్నెపల్లి, సుందిళ్ల పంప్‌హౌస్‌ల రక్షణపై వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి, కేంద్రానికి, NDSAకు, సంబంధిత అధికారులకు నోటీసులు ఇచ్చిన హైకోర్టు తదుపరి విచారణ ఈ నెల 21వ తేదీకి వాయిదా
10 likes
10 shares

More like this