Telugu Desam Party (TDP)
901 views 1 days ago
భర్తను ప్రమాదంలో కోల్పోయి, చిన్నారి బిడ్డను చంకనెత్తుకుని కుటుంబ పోషణ కోసం ఆవేదనతో ఎదురుచూస్తున్న ఓ మహిళ తన దీనస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లింది. "సార్..నా భర్త ప్రమాదంలో మరణించాడు. నాకు ఉద్యోగం ఇప్పించి నా కుటుంబాన్ని ఆదుకోండి" అంటూ ఆమె విజ్ఞప్తి చేసింది. ఆమె పరిస్థితిని విన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి, సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం కల్పించేలా చర్యలు తీసుకున్నారు. దీంతో ఆ నిరుపేద కుటుంబానికి జీవనోపాధి కల్పించడంతో పాటు, భవిష్యత్తుపై నమ్మకం నింపుతూ భరోసాను అందించారు. #RayalaseemaRising #CBNInKuppam #ChandrababuNaidu #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
9 likes
11 shares

More like this