ShareChat
click to see wallet page
search
కూటమి ప్రభుత్వంలో టంచనుగా ఒకటో తేదీనే 'ఎన్టీఆర్ భరోసా'పింఛన్ల పంపిణీ’కాకినాడ నగరం, రమణయ్యపేట గ్రామం ఒకటో వార్డులో నిర్వహించిన 'ఎన్టీఆర్ భరోసా' పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం గారు, ఎమ్మెల్సీ శ్రీమతి కర్రీ పద్మశ్రీ గారు, కాకినాడ గ్రామీణ మాజీ ఎమ్మెల్యే శ్రీమతి పిల్లి అనంతలక్ష్మి గారు, పేరాబత్తుల లోవబాబు గారితో కలిసి పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా ప్రతి ఇంటికీ స్వయంగా వెళ్లి, లబ్ధిదారులను ఆత్మీయంగా పలకరించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ పింఛన్లను అందజేశాము. అలాగే కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని వారికి వివరించాము. #🟡తెలుగుదేశం పార్టీ
🟡తెలుగుదేశం పార్టీ - Pation Tea Pation Tea - ShareChat