*అభయ ఆంజనేయ స్వామి ఆలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల*
*గిద్దలూరు నియోజకవర్గం రాచర్ల మండలం జె.పీ చెరువు గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ అభయ ఆంజనేయ స్వామి గుడి ప్రారంభోత్సవం చేయడం జరిగింది*
*పత్తి ఓబులయ్య & వారి కుటుంబ సభ్యుల మరియు గ్రామస్తుల ఆహ్వానం మేరకు గౌ " ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి ఆశీర్వాదం పొందినారు*
*కార్యక్రమంలో రాచర్ల మండల ప్రముఖులు , స్థానిక నాయకులు , తదితరులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదం పొందినారు* #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #✊నారా లోకేష్


