Indian Railways: వేసవి ప్రత్యేక రైళ్లు.. కాజీపేట, విజయవాడ నుండి నిజాముద్దీన్, ఫరీదాబాద్లకు స్పెషల్ ట్రైన్స్!
Indian Railways: సమ్మర్ సీజన్ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు స్పెషల్ ట్రైన్స్ను అందుబాటులోకి తీసుకువస్తోంది. మరి ఏయే ప్రాంతాలకు ప్రత్యేక రైళ్ల ను నడుపుతోందో తెలుసుకుందాం..