ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి
డిప్యూటీ సీఎం భట్టి ఆదేశాలతో తొలివిడత రూ.2,000 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం.
100 రోజుల్లో రూ.6,000 కోట్ల బకాయిలు చెల్లిస్తామని ఉద్యోగులకు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
రిటైర్డ్ ఉద్యోగుల GPF బకాయిలు 100 శాతం క్లియర్, మే 2025 వరకు ఉన్న కమ్యూటేషన్ బకాయిలు పూర్తిగా చెల్లింపు.
మిగిలిన రూ.4,000 కోట్లు కూడా త్వరలోనే జమ చేస్తామన్న ప్రభుత్వం.
#congress #TSD


