#వర్చువల్_మహానాడు_ఏర్పాట్లను_పరిశీలించిన__గిద్దలూరు_ఎమ్మెల్యే
#మార్కాపురంజిల్లా : #గిద్దలూరు పట్టణంలోని శ్రీ తిరుమల కన్వెన్షన్ హాల్ లో రేపటి నుండి రెండు రోజుల పాటు జరగనున్న వర్చువల్ మహానాడు కార్యక్రమ ఏర్పాట్లను Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు ఈరోజు ఉదయం పరిశీలించారు. ఈ సందర్బంగా కార్యక్రమ కమిటీ సభ్యులతో మాట్లాడి సాంస్కృతిక కార్యక్రమాలు, అలంకరణ, సభా వేదిక, భోజన వసతులు, త్రాగునీటి సౌకర్యాలు, కార్యక్రమ ఏర్పాట్లు తదితర అంశాల పై చర్చించారు. రేపటి నుండి జరగబోయే వర్చువల్ మహానాడు కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గోని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు..
ఈ కార్యక్రమంలో గిద్దలూరు నియోజకవర్గ మహానాడు పరిశీలకులు, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ జి. దశరధ ఆచారి మరియు పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు..
#Mahanadu2026 #giddalurtown #giddalurleader #GiddalurTelugudesamparty #giddalur #గిద్దలూరు
#MuthumulaAshokReddy #టీంముత్తుముల
#మనగిద్దలూరుమనముత్తుముల #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు
00:09

