చిన్నారి దారుణ హత్య.. 'ఇంత నొప్పిని ఎలా భరించావు నాన్నా'
కేరళంలో చిన్నారి అర్షిద్ (1.5y) ఘటన కంటతడి పెట్టిస్తోంది. మారుతండ్రి అష్కర్ గొంతులో అన్నం ఇరుక్కుందని ఇటీవల బాలుడిని ఆస్పత్రిలో చేర్చగా చనిపోయాడు. పోస్టుమార్టంలో బాడీపై 51 గాయాలు కనిపించడంతో హత్యగా తేల్చి పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. గతంలో గాయాలతో ఉన్న చిన్నారి వీడియో వైరలవుతుండగా 'ఇంత నొప్పిని ఎలా భరించావు నాన్నా' అంటూ నెటిజన్లు కంటతడి పెడుతున్నారు. ఆ కిరాతకుణ్ని చంపేయాలని డిమాండ్ చేస్తున్నారు #🆕Current అప్డేట్స్📢 #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్ #🆕షేర్చాట్ అప్డేట్స్
00:24


