గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సోమవారం తుని నియోజకవర్గంలో పర్యటించనున్న నేపథ్యంలో, జిల్లా కలెక్టర్ శ్రీ హరింధర్ ప్రసాద్ గారితో కలిసి తుని మండలం చామవరం గ్రామంలో ఏర్పాటు చేస్తున్న ప్రజావేదిక వద్ద జరుగుతున్న ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎంపీ సానా సతీష్ బాబు గారు.ప్రజా సభ విజయవంతంగా నిర్వహించేందుకు చేపడుతున్న పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. #📰ఈరోజు అప్డేట్స్


