#🌊మన కోస్తాంధ్ర #🌍నా తెలంగాణ
ఈరోజు ఉదయం:
09-06-2026; తిరుపతి "గ్రాండ్ బ్రిడ్జ్" హోటల్ నందు బీ.సీ .మినిస్టర్
శ్రీమతి సవితమ్మ గారిని కలసి మరియు
తిరుపతిలో బీ.సీ.లకు సంబంధించినటువంటి "సమస్యలు"ను ఆమె దృష్టికి తీసుకురావడం జరిగింది.
మరియు
మధ్యాహ్నం శ్రీ పద్మావతి గెస్ట్ హౌస్ నందు మరల ఆంధ్రప్రదేశ్
బీ.సి. మినిస్టర్ :
శ్రీమతి సవితమ్మ గారిని కలసి, తిరుపతి "పార్లమెంటు" పరిధిలో ఉన్నటువంటి "శాలివాహన "కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలపై ,
అలాగే
"కమ్యూనిటీ" హాల్ సంబంధించి ప్రభుత్వం తరఫున "శాలివాహన కులస్తులకు" స్థలం "కేటాయించవలసింది"గా కోరడం జరిగింది.
దీనిపై
"స్పందించిన "
"మినిస్టర్" గారు తప్పకుండా "ప్రభుత్వం" దృష్టికి తీసుకుని వెళ్తానని,
అలాగే ,
"శాలివాహన" కార్పోరేషన్ చైర్మన్ :శ్రీ ప్రేరేపి ఈశ్వర్ గారి దృష్టికి తీసుకుని వెళ్తామని ,
నన్ను కూడా ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ "శాలివాహన"కార్పొరేషన్ "చైర్మన్" శ్రీ ప్రేరేపి ఈశ్వర్ గారితో మాట్లాడాలని ఆమె చెప్పడం జరిగింది.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ
బీ.సీ నాయకులు: ఆముదాల తులసీదాస్, జగన్నాథం ,శ్రీనివాసులు, అక్కినేపల్లి లక్ష్మయ్య ,
దేవర్ల సాంబ శ్రీనివాసులు పాల్గొనడం జరిగింది.
🤝🤝🤝🤝🤝🤝🤝🤝
మీ
ఆముదాల తులసీదాస్.
తిరుపతి తెలుగుదేశం పార్టీ "శాలివాహన "పార్లమెంట్ అధ్యక్షుడు: తిరుపతి.🙏🏾


