ShareChat
click to see wallet page
search
*నేడు ప్రపంచ వ్యవసాయ దినోత్సవం* "ఆకలి తీర్చే రైతులు నిజంగా భూమిపై నడిచే దేవుళ్లు" రైతు కేవలం పంటల్ని పండించే వాడుకాడు - దేశాన్ని పోషించే దేవుడి లాంటి వాడు. రైతు చేతులే మన జీవనాధారం,రైతు నిండునడుమే మన భవిష్యత్తు.రైతు చెమటే నేలలో జీవం పోసింది,రైతు త్యాగమే మన తిండి వెనుక ఉన్న సత్యం.రైతు గొంతు లేకపోయినా... మనకు అన్నం పంచాడు ప్రపంచం ఎంతగా మౌలిక సాంకేతికత వైపు పరుగులు పెడుతున్నా... రైతు చేతిలో దాగిన బియ్యం గింజే అసలైన భవిష్యత్తు.అతను ఎండలో పనిచేస్తాడు- మనం ఎయిర్ కండిషన్డ్ లో కూర్చోవచ్చు.అతను అప్పుల్లో ఊపిరాడక పడతాడు– కానీ మన తలంపునైనా తిండి లేకుండా ఉండనివ్వడు, అతనికి ఓటు వేయడానికే గుర్తు పెట్టుకోకూడదు — అతని ప్రాణానికి గౌరవం ఇవ్వాలి “వ్యవసాయం వృత్తి కాదు... పూజలాంటిది” రైతు మన దేశ శ్వాస,రైతు లేనిదే భవిష్యత్తు లేదు రైతుకు వందనం అతనే భూమిపై నడిచే దేవుడు "చెమట వాసన ఉన్న చేతులే మనం గర్వపడాల్సినవిగా మారాలి" తమ విశ్వసనీయ *కప్పాటి పాండురంగారెడ్డి* #KappatiPandurangaReddy @Kappati Panduranga Reddy #WorldAgricultureDay #RespectFarmers #FarmersAreGods #Feeding TheWorld #AgricultureMatters #SupportOurFarmers #NoFarmersNoFood #Soil ToSoul #RealLifeHeroes #GreenFuture #StandWithFarmers #FarmingIsLife #కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy)
కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy) - మానవ మనుగడకు అత్యంత కీలకమైన వ్యవసాయ రంగానికి; . రైతుల కృషికి గుర్తింపుగా మరియు సుస్తరి వ్యవసాయ పద్ధతుల  ಆಏಕೈSಅನು ಆಲಿಯಜೆಯಡಾನಿತಿ. ఈ రోజు మానవాళికిరైతులు అందిస్తున్న సేవలను ಗರ್ತಿಂಬಿ, ವಾರಿನಿ ಗೌರನಿಂಬಡಾನಿತ ప్రపంచవ్యవసాయ దినోత్సవ్ర శుభాకాంక్షలు ద్యవసాయం ద్రేశాికి| @న్జిరవ్యవసాయం | భూమినిరక్డిద్దాం . రైతుకష్టం ನಿಲಖಿದ್ದಾಂ ` ద్రేశసంవత్తి ನನ್ಚಿರಿ ಭನಿನ್ಯಲ್ು  దీవనాధారం . డీవితాన్ని కప్పటి పాండురంగా రెడ్డి గ్రంధాలయ సంస్థ మాణీ ఛైర్తన్ రంగారెడ్డి జిర్గా మానవ మనుగడకు అత్యంత కీలకమైన వ్యవసాయ రంగానికి; . రైతుల కృషికి గుర్తింపుగా మరియు సుస్తరి వ్యవసాయ పద్ధతుల  ಆಏಕೈSಅನು ಆಲಿಯಜೆಯಡಾನಿತಿ. ఈ రోజు మానవాళికిరైతులు అందిస్తున్న సేవలను ಗರ್ತಿಂಬಿ, ವಾರಿನಿ ಗೌರನಿಂಬಡಾನಿತ ప్రపంచవ్యవసాయ దినోత్సవ్ర శుభాకాంక్షలు ద్యవసాయం ద్రేశాికి| @న్జిరవ్యవసాయం | భూమినిరక్డిద్దాం . రైతుకష్టం ನಿಲಖಿದ್ದಾಂ ` ద్రేశసంవత్తి ನನ್ಚಿರಿ ಭನಿನ್ಯಲ್ು  దీవనాధారం . డీవితాన్ని కప్పటి పాండురంగా రెడ్డి గ్రంధాలయ సంస్థ మాణీ ఛైర్తన్ రంగారెడ్డి జిర్గా - ShareChat