#ముఖ్యమంత్రి_సహాయనిధి_చెక్కును_అందించిన_ఎమ్మెల్యే_ముత్తుముల
#మార్కాపురంజిల్లా : #గిద్దలూరు నియోజకవర్గం, #కంభం మండలం, #కందులాపురం పంచాయతీ లోని , #సైదాపురం గ్రామనికి Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు శ్రీ Muthumula AshokReddy గారు లబ్దిదారుడు దగ్గరకు స్వయనా వెళ్లి #గోళ్లప్రసాద్ గారికి వచ్చిన ముఖ్యమంత్రి సహాయ నీది ( CMRF ) రూ.1,37,690:00 అక్షరాలా (ఒక్క లక్ష ముపై ఏడువేల ఆరు వందల తొంబై రూపాయలు ) చెక్కును ఎమ్మెల్యే అయనకు అందచేశారు. అనంతరం లబ్దిదారురుడు మాట్లాడుతూ మాకు ఇంతటి సాయం చేసినా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ Nara Chandrababu Naidu గారికి అలాగే మా ఎమ్మెల్యే #ముత్తుముల_అశోక్_రెడ్డి గారికి మరియు మా గ్రామ, మండల టీడీపీ నాయకులకు నా హృదయ పూర్వక ధన్యవాదములు అని తెలిపారు...
#NarendraModi #NaraChandrababuNaidu
#PawanKalyan #NaraLokesh #MuthumulaAshokReddy
#IdhiManchiPrabhutvam #NDAGovernment
#ApCmrf #GiddalurTelugudesamparty #గిద్దలూరుఅభివృద్ధి #మనఊరువాడు_మనఅందరివాడు
#GiddalurMLA #గిద్దలూరు #giddalur #Giddalurtown
#ThankYouCMsir
#ThankyouMlaMuthumulaAshokReddySir
#ManaGiddaluruManaMuthumula
#మనగిద్దలూరుమనముత్తుముల
#జైతెలుగుదేశం #జైముత్తుముల #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్


