సింగపూర్ పర్యటనలో భాగంగా యూఎన్ హాబిటాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనాక్లాడియా రోస్బాక్తో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు. ఏపీలో యూఎన్ హాబిటాట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలని, దీనికి భూమి కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం పేర్కొన్నారు.
#ChooseSpeedChooseAP
#InvestInAP
#CBNinSingapore
#ChandrababuNaidu #📰ప్లాష్ అప్డేట్స్ #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్


