మలంలో మార్పులు.. నెగ్లెక్ట్ చేయొద్దన్న వైద్యులు
కడుపులోని గ్యాస్ వల్లే మలం నీటిపై తేలుతుందని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డా.సేథీ తెలిపారు. అయితే తరచుగా ఇలా జరుగుతూ, మలం జిడ్డుగా ఉంటే అది ఆహారం సరిగ్గా జీర్ణం కావట్లేదని అర్థం చేసుకోవాలన్నారు. 'ఇది సెలియాక్ వ్యాధికి సంకేతం కావచ్చు. బరువు తగ్గడం, కడుపునొప్పి వంటి లక్షణాలుంటే వెంటనే వైద్యు డిని సంప్రదించండి. ఫోన్ చూస్తూ టాయిలెట్లో ఎక్కువ సేపు గడిపితే మలద్వార సంబంధిత సమస్యలొస్తాయి' అని ఆయన హెచ్చరించారు
#🇮🇳దేశం #📽ట్రెండింగ్ వీడియోస్📱 #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩💼 #👩టాలీవుడ్ భామలు #😍సీరియల్ భామలు💃
00:38

