💥THINK POSITIVE FOR BETTER SOCIETY :
💥పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీ నుండి జనసేన పార్టీలో చేరారు.. వైసిపి కోవర్ట్ అంటూ నిన్నటి నుండి తెలుగుదేశం సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ చేస్తున్నారు..!
💥టీడీపీ పార్టీ 2014 అధికారంలో ఉన్నప్పుడు ఏకంగా 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకున్నారు.! 2024 లో కూడా ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, సి రామచంద్రయ్య, ఎన్సీవి నాయుడు, వసంత కృష్ణ ప్రసాద్, పార్థసారథి లాంటి ఎందరో వైసీపీ నుండి టిడిపిలో చేరారు..!
వారిలో కొంతమందిని ఏకంగా మంత్రుల్ని కూడా చేశారు చంద్రబాబు గారు. మరి వీరిలో వైసిపి కోవర్ట్ లు ఎంతమందివున్నరు??? పార్టీలు అన్నాక వలసలు సర్వసాధారణం... మీరు చేస్తే సంసారం.. ఎదుటివారు చేస్తే వ్యభిచారమా??? 🙄
💥2024లో ఎన్నికల్లో కూటమి లో భాగంగా వర్మ కి పిఠాపురం టిక్కెట్ ఇవ్వలేదని చంద్రబాబు ఫోటోలు తగలబెట్టించిన వర్మ.. ఇప్పుడు చంద్రబాబు ఫోటో లేదని కావాలనే గొడవ చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా..?🙄
కాబట్టి దొరబాబు గారు ఎదురు తిరిగి నిలదీశారు. అందులో తప్పేముంది..?ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి విధేయంగా పనిచేస్తారు." వైసిపి నుండి వచ్చిన వారితో జనసేన పార్టీ జాగ్రత్తగా ఉండాలి " అనే పచ్చ తమ్ముళ్లు మీ టిడిపిలో ఉన్న దాదాపు 30 మందికి పైగా వైసీపీ నాయకులతో జాగ్రత్తగా ఉండండి.!మాకేం నీతులు సలహాలు చెప్పకండి.!!
#Pithapuram❤️🙏🏻
#PawanKalyanForPithapuram❤️🙏🏻
#JanaSenaParty❤️🙏🏻
#PawanKalyan❤️🙏🏻
#RajaBabuGarikina❤️🇮🇳 #జనసేన పార్టీ 🇵🇱🔯 #జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ 🔯🔯 #నేటి సమాజం తీరు🤔 #జనసేన పార్టీ #❤I love my India❤


