Ahmed rizwan
3K views 1 days ago
"భారతదేశంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అని పేరుకే తప్ప అసలు స్వాతంత్రం ఎవరికి వచ్చింది రాజ్యాంగానికి రాజ్యాంగం ఎవరి చేతిలో ఉంది ఎన్నికైన ప్రభుత్వాల చేతిలో ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి నేడు ఎవరు పార్టీ గురించి వారు ఒకడు రాముడని ఒకడు భీముడని గుళ్ళు గోపురాలలో దూరి మతసామరస్యాలను భారత దేశ శాంతి సౌభాగ్యాలను ప్రజల మధ్య ఐక్యతను సర్వ నాశనం చే‌స్తూన్నారూ నేటి పాలకులు...ఈ తప్పుడు బాగోతం అంతా మారనిదే భారత దేశంలో ప్రజలకు శాంతి సౌభాగ్యాలు దొరకవు... ప్రస్తుతం ఉన్న భారత దేశపు రాజ్యాంగాన్ని సరియైన మార్పులు చేర్పులు చేయడం శ్రేయస్కరం నేటికి" భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78'సంవత్సరాలు అయినప్పటికీ సరియైన అభివృద్ధి, నిలకడ లేకపోవడం చాలా అవమానకరమైన, ఆలోచించ వలసిన విషయం.... కేవలం ఆగస్టు 15న జండా వందనం చేయడం వల్ల సామాన్యుల జీవితాలలో మార్పు రాదు అని మనమంతా తెలుసుకొని మార్పు కోసం మన ఆవేదన ఆలోచనలను ప్రభుత్వానికి అందజేయాలని కోరుకుంటున్నాను.... ✍️🇮🇳☝️ #😥ఎమోషనల్ స్టేటస్ #🌅శుభోదయం #🗞పాలిటిక్స్ టుడే #😍దేశభక్తి స్టేటస్✍️ #🇮🇳దేశం
20 shares

More like this