#😃మంచి మాటలు ధృవబేరం
తిరుమల ప్రధాన ఆలయంలో నిత్యం లక్షలాది మంది భక్తి ప్రపత్తులతో దర్శించుకునే మూల విరాట్టును ధృవబేరము అంటారు
ధుృవ అంటే స్థిరంగా వుండేది అని అర్ధము ధృవ బేరం అంటే నేలలో స్తంభం పాతుకున్నట్లు స్థిరంగా వుండే విగ్రహ మూర్తి ఈ మూర్తి స్వయం భూ మూర్తి అనగా స్వయంగా వెలసినది ఎవ్వరూ చెక్కి ప్రతిష్ఠించలేదు అని భక్తుల విశ్వాసం ఈ మూల విరాట్టు సాల గ్రామ మూర్తి మూల మూర్తి శిరస్సు నుండి పాదం వరకూ ఎనిమిది అడుగుల ఎత్తులో వుంటుంది.
ధృవ బేరం సుమారుగా పది అడుగుల ఎత్తున్న స్వామి వారి మూర్తి 18 అంగుళాలున్న పద్మాకారం వేదికపై స్వామి వారు నిలుచుని వుంటారు. స్వామి వారి పాదాలు తులసీ దళాలతో కప్పబడి వుంటాయి
సర్వతోముఖీ
సంగీతరత్న
వా గ్దేవి


