🦋లవిరాజ్ క్రియేషన్స్🦋
కొండపై మొగుడిని నరికి.. ప్రియుడితో బైక్పై జంప్..
చిత్తూరు జిల్లా గుడుపల్లె మండలం మల్లప్ప కొండపై దారుణ హత్య జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని అతి కిరాతకంగా హత్య చేసి, పరారైయ్యారు. అయితే పరారైన వారిలో మృతుని భార్య కూడా ఉండడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇద్దరు వ్యక్తులతో కలసి భార్యే భర్తను హత్యచేసినట్లు అనుమానిస్తున్నారు. హత్య అనంతరం ఇద్దరు వ్యక్తులతో కలసి మృతుడి భార్య బైక్పై వెళ్ళడం అనుమానాలకు బలం చేకూర్చుతోంది... హత్య విషయం తెలుసుకున్న కుప్పం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ లో పరారవుతున్న దృశ్యాలు రికార్డవగా... వాటి ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీం, పోలీసు జాగిలాలను రప్పించిన పోలీసులు... దర్యాప్తు ముమ్మరం చేశారు.
#🙏ఆడళ్ళు మీకు జోహార్లు #😲లేటెస్ట్ వైరల్ వీడియోస్ #📣క్రైమ్ అప్డేట్స్🚨 #👉నేరాలు - ఘోరాలు🚨 #💖🦋లవిరాజ్ క్రియేషన్స్🥀💖