మంగళగిరి, నంబూరు స్టేషన్ల మధ్య గల నిడమర్రు రైల్వే లెవల్ క్రాసింగ్ (గేట్ నెం. 14) వద్ద రూ.142 కోట్ల వ్యయంతో భారీ రోడ్ ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
#mangalagiri
#NaraLokesh
#AndhraPradesh
#📽ట్రెండింగ్ వీడియోస్📱 #🟡నారా లోకేష్ #🟡తెలుగుదేశం పార్టీ #🏛️పొలిటికల్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్
00:40

