ShareChat
click to see wallet page
search
#🗳️3 రాష్ట్రాల్లో ప్రారంభమైన పోలింగ్..క్యూ కట్టిన ఓటర్లు #🆕Current అప్‌డేట్స్📢 #💪పాజిటీవ్ స్టోరీస్ #📰ఈరోజు అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం
🗳️3 రాష్ట్రాల్లో ప్రారంభమైన పోలింగ్..క్యూ కట్టిన ఓటర్లు - BREAKING NEWS NEWS Tegipoinagatipatam రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు . ప్రారంభమైన పోలింగ్ ముండు అస్సాం; కేరళ , పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. అస్సాం, పుదుచ్చేరిలో తమ అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఎన్డీఏ కూటమి ప్రయత్నిస్తుందగా, ఈ ప్రాంతాల్లో తిరిగి పట్టు సాధించాలని ఇండియా కూటమి గట్టి పోటీ ఇస్తోంది. ఈ ఎన్నికల ఫలితాలు ఇరు కూటములకు రాజకీయంగా కీలకం కానున్నాయి అస్సాంలోని 126 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ్; కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష కూటమి మధ్య ప్రధాన పోటీ నెలకొంది: ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్తశ మూడోసారి అధికారం నిలబెట్టుకోవాలని చూస్తుండగా; గౌరవ్ గొగోయ్ నేతృత్వంలోని కాంగ్రెస్ తిరిగి పుంజుకోవాలని ప్రయత్నిస్తోంది. వలసలు; ఓటర్ల జాబితా సవరణ వంటి అంశాలు ప్రచారంలో కీలకంగా మారాయి కేరళలోని 140 జరుగుతున్న ఎన్నికలు సంప్రదాయంగా అధికార ఎల్డీఎఫ్; ప్రతిపక్ష యూడీఎఫ్ మధ్య సానాలకు ద్విముఖ పోరుగా మారాయి. పినరయి విజయన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలపై ఆధారపడగా; నిరుద్యోగం; ధరల పెరుగుదల వంటి అంశాలను యూడీఎఫ్ ప్రచారాస్త్రాలుగా మార్చింది. బీజేపీ కూడా తన ఉనికిని చాటుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది: BREAKING NEWS NEWS Tegipoinagatipatam రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు . ప్రారంభమైన పోలింగ్ ముండు అస్సాం; కేరళ , పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. అస్సాం, పుదుచ్చేరిలో తమ అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఎన్డీఏ కూటమి ప్రయత్నిస్తుందగా, ఈ ప్రాంతాల్లో తిరిగి పట్టు సాధించాలని ఇండియా కూటమి గట్టి పోటీ ఇస్తోంది. ఈ ఎన్నికల ఫలితాలు ఇరు కూటములకు రాజకీయంగా కీలకం కానున్నాయి అస్సాంలోని 126 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ్; కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష కూటమి మధ్య ప్రధాన పోటీ నెలకొంది: ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్తశ మూడోసారి అధికారం నిలబెట్టుకోవాలని చూస్తుండగా; గౌరవ్ గొగోయ్ నేతృత్వంలోని కాంగ్రెస్ తిరిగి పుంజుకోవాలని ప్రయత్నిస్తోంది. వలసలు; ఓటర్ల జాబితా సవరణ వంటి అంశాలు ప్రచారంలో కీలకంగా మారాయి కేరళలోని 140 జరుగుతున్న ఎన్నికలు సంప్రదాయంగా అధికార ఎల్డీఎఫ్; ప్రతిపక్ష యూడీఎఫ్ మధ్య సానాలకు ద్విముఖ పోరుగా మారాయి. పినరయి విజయన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలపై ఆధారపడగా; నిరుద్యోగం; ధరల పెరుగుదల వంటి అంశాలను యూడీఎఫ్ ప్రచారాస్త్రాలుగా మార్చింది. బీజేపీ కూడా తన ఉనికిని చాటుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది: - ShareChat