శతాబ్ద కాలపు చరిత్ర కలిగిన, పవిత్రమైన పేరుతో ఏర్పాటైన 'తిరుపతి టౌన్ బ్యాంక్'ను బార్గా మార్చేశారు చైర్మన్ కేతం జయచంద్రారెడ్డి, వైస్ చైర్మన్ వాసు యాదవ్. అసాంఘిక కార్యకలాపాలకు బ్యాంకును అడ్డాగా చేసుకోవడంతో చైర్మన్, వైస్ చైర్మన్ బ్యాంకుకు రావొద్దు అంటూ ఉద్యోగులు నిరసనకు దిగారు. తిరుమల తిరుపతి పాలిట క్షుద్ర శక్తిలా దాపురించిన భూమన కరుణాకర్ రెడ్డి అనుంగు అనుచరులే ఈ అరాచక శక్తులు.
#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
00:42

