#🌅శుభోదయం
చేతులు కాలినంక ఆకులు పట్టుకున్నట్టు ఉంది తెలంగాణలో అటు దేశంలో పరిస్థితి చూస్తా ఉంటే ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బంగారం కొనొద్దు లైట్లు ఎక్కువసేపు వాడొద్దు ఆ తర్వాత పెట్రోల్ డీజిల్ తక్కువ వాడకం చేయరి ప్రయాణాలు రద్దు చేసుకోండి ఆ తర్వాత ఇంకా రకరకాలైనటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి అనేటువంటి చాలా ఇప్పుడు చెప్తా ఉన్నారు. వాస్తవానికి భారతదేశం 90% ఇంధనాన్ని ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇంపోర్ట్ 90% ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అంటే విదేశీ మారకం 90% అక్కడ వెళ్ళిపోతది ఇంకొక ఆప్షన్ లేదు. ఇక్కడ
90% ఇంధనం విదేశాల నుంచే వస్తది. ఇక మన దగ్గర ఉన్నటువంటి ఇంధనం ఏదైతే ఉందో కేజీ బేసిన్ ఆ బేసిన్ అంతా రిలయన్స్ వాళ్లకు బయటికేనేమో మనం కొనుకొచ్చుకోవాల అదాని కంపెనీలకు అంబానీ కంపెనీలకు మన దగ్గర ఉన్న ఇంధన వనర్లు ఇవన్నీ వాళ్లకు అప్పగించేయడం ఇది ఇది ఆయన గమ్మతి ముచ్చట అయితే ఈ 90% విదేశాల నుంచే వస్తా ఉంది విదేశాల నుంచి మనం పెట్రోల్ డీజిల్ క్రూడ్ ఆయిల్ కొనాలంటే డాలర్ల రూపంలో ఇయ్యాలి కానీ ఇక్కడ పరిస్థితి ఏందంటే విదేశీ నిల్వలు తగ్గిపోతా ఉన్నాయి కాబట్టి మీరు ఏవి కొనకండి విదేశాల నుంచి ఇంపోర్ట్ అయ్యేటువంటి వస్తువులు కొనకండి అనేటువంటి
మాట కేంద్ర ప్రభుత్వం చెప్తాఉంది భారత్ అతి పెద్ద మార్కెట్ ప్రపంచంలో దాదాపు 140 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి దేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి మార్కెట్ ఈడ ప్రపంచ దేశాలన్నిటి దృష్టి ఇక్కడే ఉంటది ఈ మార్కెట్ మీదనే ఎవడు ఏ వస్తువు తయారు చేయాలన్నా భారత ప్రజలకు ఇది ఈజీగా కొనగలిగేటువంటి విధానంగా ఉండేటట్టు తయారు చేస్తా ఉంటారు చాలా అయితే ఈ ఇంధనం ఆ 90% నుంచి 90% ఇంధనం ఇతర దేశాల నుంచి ఉత్పత్తి చేస్తా ఉన్నాం కదా ఒక బెంగళూరు ఒక ఢిల్లీ ఒక ఢిల్లీలో ఇంధనం ఎట్లా వృధా అయితది అంటే 994 కోట్లు 994 కోట్ల రూపాయలు ఖాళీ ట్రాఫిక్ జామ్ కాడ
నిలబడ్డందుకు వృదా పోతుంది ట్రాఫిక్ జామ్ కాడ గుయ్య గొయ్య గయ్య గుయ్య అంటుంటే కదుపోత ఉంటది కదా ట్రాఫిక్ జామ్ కాడ నిమిషం రెండు నిమిషాలు పడతది కదా ఇక ఇంజిన్ ఆఫ్ చేసేది లేదు అట్లా పెట్టి కూర్చుంటే 994 కోట్ల రూపాయలు ఒక్క ఢిల్లీ కాడనే ఒక్క ఢిల్లీ కాడ మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి టోల్ గేట్ల దగ్గర మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి టోల్గేట్ల దగ్గర ఏది టోల్ కొట్టడానికి కారాప్తం కదా అక్కడ ఒక 280 కోట్ల రూపాయలు వృధ ఇంధనం జస్ట్ టోల్గేట్లు టోల్గేట్ల దగ్గర బెంగళూరులో బెంగళూరులో ట్రాఫిక్ లో తిరిగేటువంటి మనిషి ఒక ఏడాదికి 168 గంటలు ట్రాఫిక్ లోనే
బతుకుతుండు. వృదాలు చూడు ఎట్లా ఉన్నాయో 168 గంటలు ఒక ఏడాదికి బెంగళూరులో ఓ సగటు మానవుడు 10 కిలోమీటర్లు ప్రయాణం చేసేటువంటి వ్యక్తి 10 కిలోమీటర్లు పోయి 10 కిలోమీటర్లు వచ్చేటువంటి వ్యక్తి ఒక యడాదికి 168 గంటలు ట్రాఫిక్ లో ఉంటాడు రోజు అర్ధ గంట ఇవి కాకుండా హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్ అయితే ఇంకా ఈ మధ్యకాలంలో మన అదృష్టానికి ఏం చేసిరు ఈడ మరేది ఉంటే ఈడికే అటు తీసుకపోయి ఒక కిలోమీటర్ తీసు పోయి ఆడికెన్ యూటర్న్ ఈ రెండు కిలోమీటర్లు ఇంధనం ఇంకా ఇంకొక విషయం ఏందంటే పాత బస్సులు పాత లారీలు పాత వాహనాలు ఇవి డీజిల్ ఎక్కువ తాగుతాయి ఇంధనం
ఎక్కువ తీసుకుంటే అట్లా వృధా ఖర్చు ఇట్లా రకరకాల ఖర్చులు వృధా ఖర్చులు ఈ దేశంలో ఉన్నాయి. మొత్తం భారతదేశంలో వృధా ఎంత అవుతుందో తెలుసా? హృదయందనం విలువ వచ్చేసి ఒక ఆ ఐఐటి అంచనా ప్రకారం ఒక లక్షఆరువేల కోట్లు ఏడాదికి వృధఒ లక్ష6వేల కోట్ల రూపాయల ఇంధనం వృధ అవుతుంది ఏడాదికి వట్టిన గివి ఉత్తయే హయ్ మళ్ల ఇక మనతాన బండ్ల సంగతి మీకు ఎరికే కదా పుట్టుకున్న ట్రాఫిక్ జామ్లో ఆఫ్ చేస్తే మళ్ళ డక్క కొట్టాలి ఆ పాత బండ్ల అదో బాధ సో అట్లా ఒక లక్ష6వేల కోట్ల రూపాయల హిందనం ప్రతి ఏడాది వృధ అయుతున్నట్టుగా ఒక అంచన ఇది పెట్రోల్ డీజిల్ కథ ఇంక విద్యుత్ ఉంది
కదా భారతదేశంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ లో 15.1% వృధ భారతదేశంలో ఉత్పత్తి అయ్యేటువంటి మొత్తం విద్యుత్ లో 15.1% ఒక శాతం విద్యుత్కు లెక్క లేదు పత్రం లేదు లీకేజీలు అంటారు దాన్ని దానికి బిల్లింగ్ లేదు ఏమీ లేదు ఎనకట గనుక మనం కొండ్లు తలిగించుకున్న ఉంటది కదా ఆ టైపలో 15.1% వృధ అవుతుంది అని చెప్పి లెక్కలు తేల్చినయి వృధ ఏ రకంగా అయితా ఉంది చాలామంది ఇంకా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మరి ముఖ్యంగా వ్యవసాయం 500 ఎకరాలు ఉన్నోనికి 600 ఎకరాలు ఉన్న మల్లారెడ్డికి కూడా ఫ్రీ కరెంట 600 ఎకరాలు ఉన్న మల్లారెడ్డికి ఫ్రీయే వందల ఎకరాలు ఉన్న రెడ్లకు వెలమలకు కూడా
కరెంట్ ఫ్రీ ఎంత అద్భుతం చూడు వాళ్ళు పన్నులు కట్టేటోళ్ళు వాళ్ళు బిల్లులు కట్ట సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకు ఫ్రీగా కరెంట ఇదో రకమైనటువంటి వృధ ఇంకా రాజకీయ నాయకులే కాన్వాయలు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు రెండే కార్లు వేసుకొని పోతా ఉన్నాడు. రెండే కార్లు వేసుకొని పోతా ఉంటే దాన్ని అద్భుతంగా వీడియో తీసి మొత్తం మొదటి ఆ వ్యక్తి ఈయననే అసలు ఈయన అంత ఆదర్శ పురుషుడు లేడు ఈ దేశంలో అని చెప్పి ఈయన ఒకటే కాన్వా వేసుకొని పోతా ఉన్నాడు ఒకటే కారు వెనక ఒక కారు ఒకటే ఒక కారు ఒకటి వెనక అంతే వెనక అంతే రెండు ఇ ఆయనను చూసి చంద్రబాబు
నాయుడు గారు సగానికి గుదించుకుండని తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన కూడా కాన్వాయి తగ్గించుకోవాలని మంత్రులు కూడా ఇదే ఫాలో కావాలని ఈ ఎంతైతే తక్కువైతే కానీ అల్టిమేట్ గా ఏం జరగాలంటే ఈ దేశంలో ప్రజలు క్రమశిక్షణ పాటించాలి. స్వయనియంత్రణ పాటించాలి. స్వయనియంత్రణ పాటిస్తే ఈ దేశంలో ఇంధన కొరత గాని లేకపోతే విదేశీ మారక లోటు గాని ఏర్పడదు. దెబ్బకు ప్రజలు చేయాల్సినటువంటిది ఏం చేయాలి ప్రజలు చేయాల్సింది ఒకటి ట్రాఫిక్ లో ఉంటే ఇంజన్ ఆఫ్ చేయాలి రెండోది అనవసరంగా లైట్లు ఫ్యాన్లు వేయకూడదు. మనుషులు ఉంటారు లైట్లు వేస్తారు ఫ్యాన్లు
వేస్తారు పోతారు ఆ మనుషులు ఏమ ఉంటారు లైట్లు ఫ్యాన్లు వేస్తారు పోతారు ఇంలలో కూడా వచ్చేవరకు కూల్ అయితది ఇట్లా ఇక మూడోది వచ్చేసి ప్రజలు ఎప్పుడైనా కూడా మీరు బాగా అనవసరమైన ప్రయాణాలు చేయకూడదు. అవసరం లేని ప్రయాణాలు చేయకూడదు. ఇది ఒక్కొక్క వ్యక్తి గనుక వీటిని పాటిస్తే ఈ లక్షఆరువేల కోట్ల రూపాయల మిగులుతో పాటు ఇంకొకప లక్షల కోట్ల రూపాయల మీద ఇంపాక్ట్ చూపిస్తది ఈ దేశం ఒక ఏడాదికి అంటే మీరు జపాన్ ఉంది జపాన్ ఆ తర్వాత చైనా ఇతర దేశాలలో మీరు చూడండి ప్రజలకు ఎవడు చెప్పాల్సిన పని లేదు వాళ్ళంతల వాళ్ళే చేస్తా ఉంటారు అనవసరమైనటువంటి పనులు చేయరు
మీరు జపాన్లో రైళ్లు చూడరి ఎట్లా ఉంటాయో ఇట్లా ఇట్లా నెట్టి నెట్టి మరి డోర్ లిస్ట్ తోలిస్తారు. జపాన్ లో దానికి ప్రభుత్వం కూడా అంతే జపాన్ లో రైలు 30 సెకండ్లు లేట్ వస్తే క్షమాపణ చెప్తది రైల్వే శాఖ ప్రజలకు 30 సెకండ్లు లేట్ అయింది క్షమించండి అని 30 సెకండ్లు ఈడ మూడు గంటలు రాకపోయినా అడిగేటోడు లేడు ఈడమూడు గంటలు సో కాబట్టి ప్రజల్లో కూడా స్వయం నియంత్రణ రావాలి ప్రజలు కూడా ఒక సివిలైజ్ కావాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే ఇవే వృధా ఖర్చులు పెరిగిపోతాయి. ఇంకా ఇప్పుడు ఈ మరి దీని అంతార్యం ఏందయ్యా మరి దీని కథ ఏంది పశ్చిమ
బెంగాల్ ఎన్నికల ముంగడ ఒక్క మాట చెప్పకపోయా నరేంద్ర మోడీ గారు అయిపోంగానే ప్రజలు సంక్షోభ పరిస్థితిలోకి వెళ్తా ఉన్నారు జాగ్రత్త అని ఎందుకు చెప్తారు ఎందుకంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచాలి ఇప్పుడు అర్జెంట్ గా పెట్రోల్ డీజిల్ గ్యాస్ బుడ్ల ధరలు పెంచాలి వట్టియ పేస్తే తీతారుగా ఇది అయిందని చూపెట్టాలి ఈ కార్యక్రమం జరుగుతా ఉందన్నట్టు చెప్పనుంచి బాడీ నరేంద్ర మోడీ గారు మొత్తం ప్రపంచ దేశాలకు విశ్వ గురువు దగ్గరనే బీడి బిచ్చంక అల్లు దేర అయింది ఇప్పుడు అంటే సార్ కథనే గట్ల అయిపోయింది. డైలాగులకు ఆయన పనులకు ఎక్కడ పొంతను ఉండదు.
అప్పుడెప్పుడో నోట్ల రద్దు 60 రోజులు సమయం ఇయండి రాళ్లతో కొట్టురు అన్నాడు ఖతం ఆ నోట్ల రద్దు చేస్తే దొంగ నోట్ల సంగతి ఏమ ఎరుక గన మొత్తం ఉన్నకాడికి పోయింది విదేశాల్లో బ్లాక్ మనీ కూడా వస్తది బ్లాక్ మనీ వస్తది ఇగవచ్చే అగొచ్చే మొత్తం విమానాలత అంతా వస్తదే బబ్రాజమానం భజగోవిందం ఎవరిది నరేంద్ర మోడీ గారి కథ ఆ మీడియా ఒకటి ఉంటది ఆయన గోడీ మీడియా ఇక ఆయన తుమ్మితే కూడా తుమ్మిండు తుమ్మిండు ఆయన తుమ్మడం వల్ల ఆ నీళ్ళ వచ్చి వచ్చి షెట్లకు పడి షట్లు మొక్కలు మొలిసినయి అని చెప్తాయి ఇవి ఈ ఛానల్ తుమ్మితేనే ఆ రకంగా ఆయన మీడియా ఈ దేశంలో వ్యవస్థలు
నాశనం కావడానికి ప్రభుత్వాలు ఒక కారణం అయితే మీడియా సంస్థలు రెండో కారణం అయితే ప్రజలు మూడో కారణంగా మారిపోయారు. వెరిసి అందరూ కలిసి ఈ దేశాన్ని దివాల తీసే కార్యక్రమానికి తెరదీశరు. ఇంకా సంక్షేమ పథకాలు అర్హులైనటువంటి సంక్షేమ పథకాలు ఒకప్పుడు ఏముండ అంటే ఎన్టి రామారావు అంతకంటే ముందు ఎవడైతే అర్హుడు ఉన్నాడో నిజంగా వాడిని ఎవడు చాదలేకపోతున్నాడు అంటే 20 రూపాయల పించన్ ఇచ్చేది. అది ఎనఫ్ ఇయల 65 ఏళ్ళ నిన్న ప్రతివానికి పెంచిన్ను తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతివానికి బియ్యం తెలంగాణ రాష్ట్రంలోనే కోటిఐకోటిఐ లక్షల కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు
ఉంటే 3కోట్ల 50 లక్షల మందికి కంట్రోల్ బియ్యం అంతా ఉన్నాయి. ఉన్న జనాభా ఇ సర్కార్ లెక్కల ప్రకారం ఇ మిగిలింది 24 లక్షలు ప్రభుత్వ ఉద్యోగులు ఎటువ అలా ప్రభుత్వ ఉద్యోగులు జైల్లలో ఉన్నోళ్ళు వాళ్ళు వీళ్ళు అందరు మిగిలిపోతే అందరిని తీసేయంగా 119 మంది ఎమ్మెల్యేలు 40 మంది ఎమఎల్సీలం సంపన్నుడు లేరుఇగ ఇంకా సంపన్నుడు ఆడు ఉన్నాడు లేడు లేడు కంట్రోల్ బిఎం ఈ విధంగా వృధ అయితా ఉంటే సంపద మరి ఓట్ల కోసమే ఇదంతా ఓట్ల డ్రామానే ఈ దేశంలో ఓట్లు లేకపోయిఉంటే ఇట్లా ఉండకపోయేది కథ అది ఇంకో రకం ఆ బిఎం ఇడ కంట్రోల్ బియ్యం రూపాయికి తెస్తా ఉన్నారు బ్యారేకాడు రాగానే 18
రూపాయల కిలోల ఎక్కిస్తా ఉన్నారట ఇట్లా కొంత ఇది చాలా పీడియాక్ట్లు అయినాయి చాలా కేసులు నమోద అయినాయి కాబట్టి ప్రజలారా ఒకటి గుర్తుపెట్టుకోండి అంబేద్కర్ ఒక మాట చెప్తాడు నేనా నా దేశమా అంటే నా దేశం అని చెప్తాడు ముందు నా దేశం దేశం ఇంపార్టెంట్ అని చెప్తారు. కాబట్టి ప్రజలకు కూడా దేశం ఇంపార్టెంట్ ఈ దేశం ఉంటేనే ఈ దేశం ఇచ్చినటువంటి హక్కులను మనం అనుభవిస్తా ఉన్నాం కాబట్టి ఈ భూమి మీద జీవిస్తా ఉన్నాం కాబట్టి దేశం గురించి కూడా కొంత ఆలోచన చేయాలి. ఇయ్యాలఏదో నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు చెప్పింది కానీ అంతకుముందు చెప్పింది కానీ
అంతకుముందు చెప్పింది గన ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక శాఖ మంత్రిని చేసి బంగారం నిల్వలని తాకట్టు పెట్టి విదేశీ మారకాన్ని తీసుకొచ్చి సంసారాన్ని నెల తీసుకొస్తే ఇయ్యాల ఏడు ఉంది ఆ రోజు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు 49% నుంచి పైకి పెంచడం ద్వారా విదేశీ నిల్వలు వచ్చినయి అట్లా దేశం మళ్ళీ గాడిన పడ్డది. సరళీకృత ఆర్థిక విధానం ఆ సరళీకృత ఆర్థిక విధానం అని చెప్పి తీసుకురావడంతో సరళించడం ఆర్థిక విధానాన్ని సరళించడం సరళించడం అంటే అప్పుడు ఇట్లుండే ఇప్పుడు ఇట్లా చేసిరు కాబట్టి సరళింపు
అంటే ఏందంటే ఇట్లా చేయడం అంతే సో కాబట్టి ప్రజలారా మనం కూడా స్వయ నియంత్రణ పాటించకపోతే వృదాలను అరికట్టకపోతే ఈ దేశం ఇంకా దివాల తీస్తది అది కేవలం ఏ నేను ఒక్కని చేయకపోతే ఏమైతది అను నువ్వు ఒక్క నుంచి స్టార్ట్ అయితేనే ఇవన్నీ మిగులుతాయి. కాబట్టి ప్రజలందరూ స్వయనియంత్రణ పాటించాల్సినటువంటి అవసరం ఉంది. భాజప్త ఈ దేశం బాగుపడాలంటే ఈ చోరీలు ఆగాలి ఏ చోరీలు ఈ విద్యుత్ చోరీలు ఈ చోరీలు ఆపాలే లక్ష6వేల కోట్ల రూపాయలు కేవలం వృదా పోతా ఉంది ఈ దేశం వృదాగా ఏది ఆయిల్ విషయంలోనే ఇది ఇంధనం ఇంకా విద్యుత్ ఇది అనేక రకాలైనటువంటి ఈ సమస్యలతోని ఈ దేశం
కొట్టుమిట్టాడుతుంది కాబట్టి ప్రజలారా మనందరి పైన బాధ్యత ఉంది అందరం కూడా ఈ దేశాన్ని కాపాడుకోవాలి ఈ దేశం మనది ఈ దేశం చాలా పుణ్యభూమి ఈ భూమికి మనంఅందరం కూడా పుత్రులం కాబట్టి ఇక్కడున్న భారతదేశంలో ఉన్నటువంటి రిసోర్సెస్ ఉన్నాయి చాలా రిసోర్సెస్ లేక కాదు కానీ టెక్నాలజీ సరిపడలేక మనం గమ్మతి విషయం ఏందంటే సైన్స్ ని ఎక్కువ నమ్మనియ్యది భారతీయ జనతా పార్టీ ప్రజల్ని సైన్స్ వైపు పోనియది ఎందుకంటే సైన్స్ వైపు పోయినప్పుడు మాత్రమే మనిషి సివిలైజ్ అయితాడు వాస్తవానికి మన్మోహన్ సింగ్ గారు ఇంకొక 10 ఏళ్లు ప్రధానమంత్రి ఉంటే ఈ దేశం రూపురేఖలు
ఇట్లా ఉండకపోయేటివి మన్మోహన్ సింగ్ గారు ఇంకొక 10 సంవత్సరాలు ఉండింటే ఈ దేశం రూపురేఖలన్నీ మారిపోయేటివి వాళ్ళు తీసుకొచ్చినటువంటి స్కీమ్స్ చాలా చాలామంది ఆ ఇయ్యాల వాళ్ళు ఏది మోడీ మోడీ మీడియా ఆ బ్యాచ్ అంత అంటారు కానీ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏందబ్బా అది ఒక ఒక కార్యాలయంలో దాచిపెట్టిన కాగితాన్ని చిన్న తెల్ల కాగిద మీద రాసి సంతకం పెట్టి ఇక్కడిదే అంటే ఇయ్యాల్సినటువంటి చట్టం తీసుకొచ్చిరు. రైట్ టు ఎడ్యుకేషన్ ఆ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఎవరు తీసుకొచ్చిరు ఉపాధి ఆమె అంటే పని చేసే హక్కుని ఎవరు ఇచ్చిరు ఇన్ని రకాల అసలు నిజంగా వండర్ఫుల్
అది మన్మోహన్ సింగ్ పరిపాలన కాలం వండర్ఫుల్ ఆ స్కామ్లు స్కీమ్లు అన్నీ ఎవరు చేసిరు కానీ సరే మన్మోహన్ సింగ్ అయితే చాలా నిజాయితిపరుడు ఆయనకు ఇవన్నీ తెలవయి ఆయనను చూపెట్టి ఎవడనా చేస్తే చేసిండేమో అది తప్పే కానీ నరేంద్ర మోడీ గారు తెచ్చినటువంటి స్కీమ్స్ దేనికి అక్కడికి వచ్చే స్కీమ్స్ కాదు మన్మోహన్ సింగ్ గారి బాట టలే ఈ దేశానికి ఇప్పటివరకు ఇప్పటివరకు నిలబెట్టినయి ఈ దేశాన్ని నరేంద్రమోడీ పరిపాలన కాలంఅంతా చీకటిమయమే ఈ దేశంలో గడికోపారి హిందూ ముస్లిం హిందూ ముస్లిం హిందూ ముస్లింలతోటి ఏది ఈ దేశం కాదు ఏ దేశం బాగుపడది ఆ మాటలు చెప్పుకుంటా వాళ్ళ మధ్య
వైశమ్యాలు పెట్టుకుంటూ పోతే ఏ దేశం బాగుపడదు ప్రజలంతా సమానమే కాబట్టి వాస్తవానికి కూడా చదువుకున్నడు ఉండాలి అబ్బా ముఖ్యమంత్రి ఎంతైనా గన మన్మోహన్ సింగ్ గారు ఆక్స్ఫర్డ్ లో చదువుకున్నటువంటి వ్యక్తి కేంబ్రిడ్జ్ లో పని చేసినటువంటి వ్యక్తి చాలా అది చాలా పెద్ద పర్సనాలిటీ మన్మోహన్ సింగ్ గారు మన్మోహన్ సింగ్ గారు ఆయనను గడికోపారి ఇలా అంటుండే రోబో రోబో నోరు తెరవడు నోరు తెరవడు మన్మోహన్ సింగ్ నోరు తెరవలే అబద్ధం చెప్పలే ఈయన నోరు మూయలే నిజం చెప్పాడు నరేంద్ర మోడీ గారికి మన్మోహన్ సింగ్ గారికి ఉన్నటువంటి తేడా మన్మోహన్ సింగ్
మళ్ళీ పుడితే బాగుండు ఈ భూమిమీద అని చెప్పి కోరుకుంటా ఉన్నారు చాలామంది ఆర్థిక వేత్తలు కూడా సో చాలా మంది ఉన్నారు విద్య ఆర్థిక వేత్తలు సో వాళ్ళకి ఏందంటే ఈ గోది మీడియా ఇదంతా ఉంది కదా వాళ్ళ ఈ సమాజాన్ని దేశాన్ని పైకి వీళ్ళు చీకట్లు ఉంటేనే మోడీని కొలుస్తారు లేకపోతే కొలవరు అనేది వాళ్ళ బాధ సో ఇది ప్రజలారా మనమందరం కూడా స్వయం నియంత్రణ పాటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ దేశం మీద ఇక రెండోది అటు తమిళనాడులో విజయ్ మొత్తానికి 108 స్థానాలు సాధించి అందులో ఒకటి ఆయన రాజీనామా చేస్తే ఇంకొక ఆయనకు ఓటు వేసే హక్కు లేకపోతే 106 మిగిలినయి 106
మిగిలితే అటుఇటు కలిపి నిన్న ఓటింగ్ జరిగింది. ఓటింగ్ జరిగితే 144 మద్దతు వచ్చింది ఆయనకు అన్నా డిఎంకే లో షణ్ముగం వర్గం ఒకవైపు చీలి దాదాపు 24 మంది ఎమ్మెల్యేలు విజయ్కి మద్దత్ చేయడం తోటి 144 సంఖ్యతోటి విజయ్ సర్కార్ విశ్వాస పరీక్షలో నెగ్గింది. అటు అన్నా డిఎంకే మరో వర్గమైన పలణిస్వామి వీరిపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అటు ఆ డిఎంకే ద్రావిడ మునేటర్ర కజిగం పార్టీ విజయ్ అనైతిక పాలన మొదటి రోజు నుంచే బయట పడతా ఉంది. ఇతర పార్టీల నాయకులను చేర్చుకొని ఇతర పార్టీల నాయకులను కొనుగోలు చేసే విధంగా ఆయన పోతా ఉన్నాడు అని చెప్పి ఒకటి
#PMModiJi #NarendraModi #BJP #OilCrisis


