sruthi
1K views 1 days ago
ఇరవైఏళ్ళుగా ఆమె భూసమస్య పరిష్కారం కాలేదు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి చెప్పుకుంటే పరిష్కారం అవుతుందని ఆమె బలంగా నమ్మింది. నమ్మింది కాబట్టే మండపేట నుండి నంద్యాల సభకు వచ్చింది. ఆమె నమ్మకాన్ని నిలబెడుతూ చంద్రబాబుగారు స్పందించారు. సమస్యను పరిష్కరించారు. కడప జిల్లా రామలక్ష్మమ్మ సమస్య కూడా అలాగే పరిష్కారం అయ్యింది. #🟡నారా లోకేష్ #🟢వై.యస్.జగన్ #🟨నారా చంద్రబాబు నాయుడు #🟡తెలుగుదేశం పార్టీ #🟥జనసేన
18 likes
22 shares

More like this