బీడు భూములకు నిలయమైన పాలమూరు నేలలో పచ్చని పైరు పండించడానికి, 14 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు పనులను 90% పూర్తి చేశారు కేసీఆర్ గారు.
కేవలం కేసీఆర్ గారి మీద కక్షతో మిగిలిన 10% పనులు చేయకుండా పడావు పెడుతున్నాడు ఈ రేవంత్ రెడ్డి #BRS పార్టీ సోషల్ మీడియా