Anil Royal Bandi
635 views 17 days ago
ఆక్రమణకు గురైన భారత భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు జరిగిన యుద్ధంలో 527 మంది జవాన్లు వీరమరణం పొందారు. కష్టమైన పరిస్థితుల్లో కూడా మన జవాన్లు త్రివర్ణ పతాకాన్ని నిలబెట్టారు, కార్గిల్ యుద్ధం భారత సైన్యం యొక్క ధైర్యం, పట్టుదల, దేశభక్తికి ప్రతీక...🙏🇮🇳🫡. JanaSena Party Pawan Kalyan JanaSena Telangana #anilroyalbandi #🏛️రాజకీయాలు #📰ఈరోజు అప్‌డేట్స్ #🤩నా ఫేవరెట్ హీరో🤩 #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #🆕Current అప్‌డేట్స్📢
12 likes
10 shares