• నేడు "పేదల సేవలో" కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లాలోని పమిడిముక్కలలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు.. "మేడే" సందర్భంగా కార్మికులతో ముఖాముఖి నిర్వహించనున్నారు
• తనకు ప్రతిష్టాత్మక "బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ - 2025" అవార్డు రావడం సమిష్టి విజయానికి నిదర్శనమని "ఆత్మీయ విందు"లో పేర్కొన్న సీఎం చంద్రబాబు
• విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్లానింగ్ గ్రాండ్ సక్సెస్.. గత ఏడాదితో పోలిస్తే టెన్త్ పరీక్షలలో పెరిగిన ఉత్తీర్ణతా శాతం
• గత 22 నెలల్లో ఏపీ సాధించిన విజయాలు మరే రాష్ట్రం సాధించలేదు.. "డిన్నర్ విత్ ది రియల్ విన్నర్స్" కార్యక్రమంలో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్
• దేశ రాజధాని ఢిల్లీలో 11.5 ఎకరాల్లో రూ.124.5 కోట్లతో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి పచ్చజెండా ఊపిన రాష్ట్ర మంత్రిమండలి
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/spmgL
#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper #🆕షేర్చాట్ అప్డేట్స్


