ShareChat
click to see wallet page
search
#😃మంచి మాటలు తిరుమలేశుని మూడు నామా లు శ్రీ వేంకటేశ్వర స్వామి రూపాన్ని తలుచుకోగానే ముందుగా మనసులో కనిపించేది శ్రీ వారి మూడు నామాలు శ్రీమహా విష్ణువు ధరించి మానవుడు తన ఉజ్జీవనానికి యిలా ధరించాలని చెప్పినదే ఊర్ధ్వ పుండ్రం అజ్ణానాన్ని కర్మ పాశాన్ని ఖంఢించేది పుండ్రం. సత్వగుణం మనిషిని ఉన్నతమైన మార్గంలో ఉత్తమ లక్ష్యం వైపునడుపుతుంది.తెల్ల నామాలు సత్వ గుణాన్నిదాని వలనకలిగే ఉద్రేక రహితస్థితిని తెలియ చేస్తాయి..అది పునాదిగా వుడాలని క్రింద పాద పీఠం వుంటుంది సత్వ గుణంమనలను ఉన్నతికి తీసుకు వెడుతుందని సూచించేదే నిలువు బొట్టు. సత్వ గుణానికి అధిష్ఠాన దేవత శ్రీ మహా విష్ణువు కనుక రెండు తెల్లని ఊర్ధ్వ పుండ్రాలు ఆయన పాదాలుగా శిరసా వహిస్తారు యిక విశ్వమంతటా వ్యాపించిన అనురాగానికి ప్రతీక లేత ఎరుపు రంగు అంటే ఎరుపు లక్ష్మీ స్వరూపం.శుభ సూచకం మంగళకరమైనది కాబట్టి తెలుపు నామాల మధ్యలో ఎరుపు చూర్ణం ఉపయెాగిస్తారు సర్వతోముఖీ సంగీతరత్న వాగ్డేవి
😃మంచి మాటలు - ೯ 0 ೩೦೦ 0 ೯ 0 ೩೦೦ 0 - ShareChat