*ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల*
*మార్కాపురం జిల్లా, కొమరోలు మండలం, కొమరోలు MPDO కార్యాలయంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం గిద్దలూరు నియోజకవర్గ గౌ " ఎమ్మెల్యే "శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి" గారు “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు, కార్యక్రమంలో భాగంగా కొమరోలు మండల ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో ఎమ్మెల్యే గారికి తెలిపారు అందులో కొన్ని సమస్యలను అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించగా, మిగిలిన సమస్యలను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే గారు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పేద ప్రజలకు అన్ని విధాలుగా సహకారం అందించేందుకు కట్టుబడి ఉన్నారని “ప్రజల వద్దకే పాలన” అనే ఉద్దేశంతో నియోజకవర్గ స్థాయిలో Grievance Redressal కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు.*
*ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు, పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు* #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్డేట్స్ #🎯AP రాజకీయాలు


