#అంబేద్కర్_జయంతి_వేడుకల్లో_ఎమ్మెల్యే_ముత్తుముల
#మార్కాపురంజిల్లా : అంబేద్కర్ జయంతి సందర్భంగా #గిద్దలూరు పట్టణంలోని స్థానిక మండల రెవిన్యూ కార్యాలయం నందు డాక్టర్ బాబాసాహెబ్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు మాట్లాడుతూ పేద, బడుగు బలహీనవర్గాల శ్రేయస్సు, దేశ అభివృద్ధి కోసం జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు.
#AmbedkarJayanti #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్డేట్స్


