ShareChat
click to see wallet page
search
మహబూబ్‌నగర్ జిల్లా పోలీసుల రైతులకు విజ్ఞప్తి పంట కోత అనంతరం పంట వ్యర్థాలను కాల్చడం వలన భూమి సారవంతత తగ్గిపోవడంతో పాటు వాయు కాలుష్యం పెరిగి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో రైతులు పంట వ్యర్థాలను కాల్చకుండా ఉండాలని మహబూబ్‌నగర్ జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. పంట వ్యర్థాలను కాల్చడం వల్ల: భూమిలోని పోషకాలు నశిస్తాయి వాయు కాలుష్యం పెరుగుతుంది శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుంది అందువల్ల రైతులు పంట వ్యర్థాలను కాల్చకుండా, సేంద్రియ ఎరువుల తయారీకి లేదా ఇతర ఉపయోగాలకు వినియోగించాలని సూచనలు జారీ చేయడం జరిగినది. “మన భూమి… మన భవిష్యత్తు… రండి కలిసి కాపాడుకుందాం” #MahabubnagarPolice #📰 వార్తలు
📰 వార్తలు - రైతేన్నేలాUడ! ఆలేచించేంది పంట భూమికి నిప్పు. ఈ సమాజానికి పెనుముప్పు: పంట వ్యర్ధాలు కాల్చొద్దు భూమి సారాన్ని ವೆಯುದ್ದು @৯৯০ పర్యావరణాన్ని కాపాడండి భవిష్యత్తు కోసం ಭಾಖಿನಿ 5ಾನಾಡಂಡ పంట వ్యర్ధాలను కాల్చడం వల్ల కలిగే నష్టాలు ఆరోగ్య' ನಮನ್ಯಲು ಅಗೈ ಏಮಾದಾಲು భూసారం గాలి కాలుష్యం ನಂಭನಿನ್ತಾಯ గిపోతుంది పెరుగుతుంది వస్తాయి మన భూమి . మన భవిష్యత్తు: రండి కలిసీ కాపాడుకుందాం: మహబూబ్నగర్జిల్లాపోలీస్ పంచం ದಹu' MHABUINCARLI3E రైతేన్నేలాUడ! ఆలేచించేంది పంట భూమికి నిప్పు. ఈ సమాజానికి పెనుముప్పు: పంట వ్యర్ధాలు కాల్చొద్దు భూమి సారాన్ని ವೆಯುದ್ದು @৯৯০ పర్యావరణాన్ని కాపాడండి భవిష్యత్తు కోసం ಭಾಖಿನಿ 5ಾನಾಡಂಡ పంట వ్యర్ధాలను కాల్చడం వల్ల కలిగే నష్టాలు ఆరోగ్య' ನಮನ್ಯಲು ಅಗೈ ಏಮಾದಾಲು భూసారం గాలి కాలుష్యం ನಂಭನಿನ್ತಾಯ గిపోతుంది పెరుగుతుంది వస్తాయి మన భూమి . మన భవిష్యత్తు: రండి కలిసీ కాపాడుకుందాం: మహబూబ్నగర్జిల్లాపోలీస్ పంచం ದಹu' MHABUINCARLI3E - ShareChat