పారిశ్రామిక అభివృద్ధికి సహకరిస్తున్న రైతన్నలకు ధన్యవాదాలు.
ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ శంకుస్థాపన చేసిన 38 పార్కులతో పాటు ఇప్పటికే 100 పార్కులకు శంకుస్థాపన చేశాం. ఎలాంటి వివాదాలు లేకుండా ఈ పారిశ్రామిక పార్కులకు భూములు ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు.
#MSMEwaveInAP
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
01:03

