sunkara vishnu
542 views 1 months ago
ఈరోజు మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలెం గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు అందజేయడం ఆనందంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ Nara Chandrababu Naidu గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సంక్షేమాన్ని ప్రజల గడప వద్దకే తీసుకువెళ్తోంది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు మరియు ఇతర అర్హుల జీవన భద్రతకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు బలమైన అండగా నిలుస్తున్నాయి. ప్రజల సంక్షేమమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ప్రతి అర్హుడికి ప్రభుత్వ ఫలాలు అందేలా నిరంతరం కృషి చేస్తాము. ప్రజా సేవే పరమావధి – సంక్షేమమే కూటమి ప్రభుత్వ నినాదం. కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా టిఎన్టియుసి అధ్యక్షులు సుంకర విష్ణుకుమార్ పాల్గొన్నారు. #NTRBharosa #PensionDistribution #AndhraPradesh #NaraChandrababuNaidu #NaraLokesh #DevineniUma #sunkaravishnu #Sunkaravishnukumara #tntucVijayawadaparliament #TNTUC #CoalitionGovernment #PeopleFirst #sunkaravishnu
14 likes
13 shares

More like this