sivamadhu
#🙏🕉️శ్రీ మహావిష్ణువు🕉️🙏 #🛕🙏పూరి జగన్నాథ్ స్వామి రథయాత్ర 🚩💐 #🕉 పూరి జగన్నాథ్ రథయాత్ర ప్రారంభం 🙏 #🛕దేవాలయ దర్శనాలు🙏 #😍గోవిందా గోవింద 🙏
ఓం నమో నారాయణాయ 🙏🙏
ఒడిశా రాష్ట్రంలోని శ్రీ క్షేత్రమైన పూరి మహా క్షేత్రంలో శ్రీ జగన్నాథ స్వామి వారి దేవాలయంలో ఆషాఢ మాసం సందర్భంగా జరుగుతున్న శ్రీ స్వామి వారి రథయాత్ర మహోత్సవాల్లో భాగంగా తొలి రోజు (16.07.2026) మధ్యాహ్నం మూడు రథాలు పైన విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన జగన్నాథుడు.
నందిఘోష్ రథంపై శ్రీ జగన్నాథుడు, శ్రీ సుదర్శన మూర్తి, శ్రీ మదన్మోహనుడు
తాళధ్వజ్ రథంపై శ్రీ బలభద్రుడు
దర్పదలన రథంపై శ్రీ సుభద్ర దేవి భక్తులకు దర్శనమిచ్చారు.
సౌజన్యం — ఛలో ఒడిశా ఫేస్బుక్ పేజీ
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా 🙏🙏
జై జగన్నాథ 🤩🙏 ⭕❗⭕🙏