#🛕🙏పూరి జగన్నాథ్ స్వామి రథయాత్ర 🚩💐 #🙏🕉️శ్రీ మహావిష్ణువు🕉️🙏 #🕉 పూరి జగన్నాథ్ రథయాత్ర ప్రారంభం 🙏 #🛕దేవాలయ దర్శనాలు🙏 #😍గోవిందా గోవింద 🙏
ఓం నమో నారాయణాయ 🙏🙏
ఒడిశా రాష్ట్రంలోని శ్రీ క్షేత్రమైన పూరి మహా క్షేత్రంలో శ్రీ జగన్నాథ స్వామి వారి దేవాలయంలో ఆషాఢ మాసం సందర్భంగా జరుగుతున్న శ్రీ స్వామి వారి రథయాత్ర మహోత్సవాల్లో భాగంగా నేడు (17.07.2026) సాయంత్రంకు గుండిచా మందిరంకు చేరుకున్న మూడు రథాలు. రేపు ఉదయం నుంచి గుండిచా మందిరంలో దర్శనమివ్వనున్న శ్రీ జగన్నాథ మహా ప్రభువు.
సౌజన్యం — శ్రీ క్షేత్రం ఫేస్బుక్ పేజీ
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా 🙏🙏
జై జగన్నాథ 🤩🙏 ⭕❗⭕ 🙏