Punjab Kings : మా ప్లేయర్లను అంటే ఊరుకోం.. ఫేక్ న్యూస్పై నిప్పులు చెరిగిన ప్రీతి జింటా
Punjab Kings : పంజాబ్ కింగ్స్ జట్టుపై వస్తున్న అసత్య ప్రచారాలపై సహ యజమాని ప్రీతి జింటా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటగాళ్ల పరువుకు భంగం కలిగించేలా వార్తలు రాస్తే సహించేది లేదని హెచ్చరించారు. సోషల్ మీడియాలో తన జట్టు పరువు తీసేలా అసత్య ప్రచారాలు చేస్తే సహించేది లేదని ఆమె గట్టి వార్నింగ్ ఇచ్చారు.