Mumbai Indians : టీ20 క్రికెట్లో 50000 పరుగులు సాధించిన తొలి జట్టుగా ముంబై రికార్డ్.. ఆర్సీబీ, సీఎస్కే ఎక్కడ ఉన్నాయంటే ?
Mumbai Indians : టీ20 క్రికెట్లో 50,000 పరుగులు పూర్తి చేసిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ ప్రపంచ రికార్డు సృష్టించింది. ఆర్సీబీ, సీఎస్కే జట్లను వెనక్కి నెట్టి ముంబై అగ్రస్థానంలో నిలిచింది. హార్దిక్ కెప్టెన్సీలో జట్టు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో ఈ 50 వేల పరుగుల రికార్డు అభిమానులకు కాస్త ఊరటనిస్తోంది.