ShareChat
click to see wallet page
search
పుట్టపర్తి పర్యటనలో భాగంగా ప్రశాంతి నిలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ గారు సందర్శించారు. సాయి కుల్వంత్ హాలులో సత్యసాయి మహాసమాధిని సీఎం, కేంద్రమంత్రి దర్శించుకున్నారు. #Rajnathsingh #ChandrababuNaidu #AndhraPradesh #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్
📰ఆంధ్రా వాయిస్ - ShareChat