పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు సాధన సభస్థలి ఏర్పాట్లను పరిశీలించిన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గొంగళ్ళ రంజిత్ కుమార్ మరియు చిలుక ప్రవీణ్,గవినోల శ్రీనివాసులు, సీమ రమేష్, ముస్తఫా, బుచ్చిబాబు తదితరులు.
రంగారెడ్డి జిల్లా, చౌదరిగూడెం లక్ష్మీదేవి పల్లి రైతు వేదిక దగ్గర ఈ నెల 8న తెలంగాణ రక్షణ సేన అధినేత శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి ఆధ్వర్యంలో నిర్వహించే "పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సాధన సభ" కు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గొంగళ్ళ రంజిత్ కుమార్ పిలుపునిచ్చారు.
#telangana
00:57

