ఢిల్లీలో నిర్వహిస్తున్న సీఐఐ సదస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ @ncbn.official గారు పాల్గొని ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడులకు అత్యంత అనుకూల రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు మన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. పరిశ్రమలు, ఐటీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా యువతకు విస్తృత స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.ఇలాంటి ప్రతిష్టాత్మక సదస్సులో నేను కూడా పాల్గొనడం నాకు ఎంతో గౌరవంగా, అదృష్టంగా భావిస్తున్నాను. ప్రముఖ పారిశ్రామికవేత్తలు, నిపుణులతో కలిసి చర్చల్లో పాల్గొనే అవకాశం లభించడం ఆనందంగా ఉంది. #🟡తెలుగుదేశం పార్టీ


