సమస్య ఏదైనా.. పరిష్కారం ఇక్కడే! 'ఎంపీ సానా సతీష్ బాబు గారి 53వ ప్రజాదర్బార్'కు విశేష స్పందన!
రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారు, కాకినాడ కార్యాలయంలో గత 53 వారాలుగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'ప్రజా దర్బార్'కు స్థానికుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. తాజాగా శుక్రవారం జరిగిన ప్రజా దర్బార్కు జిల్లాలోని పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చి తమ సమస్యలను విన్నమిస్తూ.. ఆర్జీలను సమర్పించారు.
సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్, పెన్షన్, రేషన్ కార్డులు, ఉపాధి తదితర ఇతర అంశాలను సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తూ త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కార్యాలయ ఇన్చార్జ్ మేకా లక్ష్మణ మూర్తి తెలిపారు. ఎంపీ గారి దృష్టికి వెళ్తే సమస్య త్వరితగతిన పరిష్కారం అవుతుందనే నమ్మకంతోనే ప్రజలు ఇంతలా తరలివస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జూన్నూరు బాబ్లీ, సిరియాల కొండబా� #🟡తెలుగుదేశం పార్టీ
01:30

