*చలివేంద్రం ప్రారంభోత్సవం లో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల*
*మార్కాపురం జిల్లా కంబం పట్టణం RTC బస్ స్టాండ్ వద్ద అధికారులు , మరియు స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన చలివేంద్రం ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన గౌ " ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు*
*ఎండలు అధికంగా ఉన్నాయని ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్న సందర్భంగా దూర ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికులు , స్థానికులు దాహార్తికి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం పేదవారికి సేవలు అందించాలని మంచి ఉద్దేశంతో బస్ స్టాండ్ ఆవరణ లో మంచినీటి చలివేంద్రం ప్రారంభించి అందరికీ అందుబాటులో తీసుకురావడం జరిగింది*
*కార్యక్రమంలో కంబం మండల అధికారులతో పాటు మార్కెట్ యార్డ్ చైర్మన్ , ZPTC , మండల నాయకులు , స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు చలివేంద్రం ప్రారంభోత్సవం లో పాల్గొన్నారు* #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్
00:18

