#🗓చరిత్రలో నేడు #📖ఎడ్యుకేషన్✍
🌺 *చరిత్రలో ఈ రోజు మే 02 న* 🌺
🌕 *జననాలు* 🌕
*1911*: పి.పుల్లయ్య, తెలుగు చిత్ర నిర్మాత, దర్శకుడు. (మ.1987)
*1919*: పాగ పుల్లారెడ్డి, గద్వాల పురపాలక సంఘ చైర్మెన్ గా, బాలభవన్ లాంటి సంస్థల అభివృద్ధికి పాటుపడ్డాడు. (మ.2010)
*1921*: సత్యజిత్ రే, భారత దేశ సినిమా దర్శకుడు. (మ.1992)
*1929*: పెనుమర్తి విశ్వనాథశాస్త్రి, ఆంధ్రప్రభ దినపత్రిక విజయవాడలో ఛీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేశారు, "స్వప్న లిపి" పేరుతో వెలువరించిన వీరి కవితా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది
*1947*: కోడెల శివప్రసాద్, తెలుగుదేశం పార్టీ సినియర్ నేత, తొలి శాసనసభాపతి.
*1964*: నారాయణం నరసింహ మూర్తి, అంతర్జాతీయ పేరొందిన పర్యవరణ వేత్త. ఆయన పర్యావరణ కవితోద్యమం అనే ఉద్యమాన్ని తెలుగు నాట 2008 లో ప్రారంభించారు.
*1969*: బ్రియాన్ లారా, వెస్టిండీస్ క్రికెట్ ఆటగాడు.
*1977*: కీర్తి గోపినాథ్, మలయాళ సినిమా నటి.
*1982*: కృష్ణ చైతన్య, పాటల రచయిత, దర్శకుడు.
💥 *మరణాలు* 💥
*1519*: లియొనార్డో డావిన్సి, గణిత శాస్త్రజ్ఞుడు, ఇంజనీర్, చిత్రకారుడు, శిల్పకారుడు, ఆర్కిటెక్ట్, వృక్షశాస్త్రజ్ఞుడు, సంగీత కళాకారుడు. (జ.1452)
*1975*: పద్మజా నాయుడు, సరోజిని నాయుడు కుమార్తె. పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నరు. (జ.1900)
*2002*: దేవిక, తెలుగు, చలన చిత్ర నటి.తమిళ, మళయాళ చిత్రాలలో కూడా నటించింది.(జ.1943)
*2011*: బిన్ లాడెన్ ను అమెరికన్ సి.ఐ.ఏ. కాల్చి చంపింది.

