ShareChat
click to see wallet page
search
ఎవరిది అహంకారం? ఎవరిది ప్రజాపాలన? నేడు కాంగ్రెస్ పాలనలో కల్లాల్లో ధాన్యం తడిసి ముద్దవుతున్నా పట్టించుకునే నాథుడే లేడు! పనులు చేసిన కేసీఆర్ గారిని ‘దొర’ అని విమర్శించిన వారు.. నేడు రైతులను హింసిస్తూ చేస్తున్న అరాచక పాలనను ప్రజలందరూ గమనిస్తున్నారు. రైతును కన్నీరు పెట్టించిన ఏ ప్రభుత్వం బాగుపడ్డ చరిత్ర లేదు. రైతుల ఆగ్రహంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మట్టికొట్టుకుపోవడం ఖాయం! #🏛️రాజకీయాలు #📽ట్రెండింగ్ వీడియోస్📱 #📰ఈరోజు అప్‌డేట్స్ #👨‍💼కె. టీ. రామారావు
🏛️రాజకీయాలు - ShareChat
01:29