అష్టాదశ శక్తి పీఠాలలో అత్యంత పవిత్రమైన కామాఖ్య దేవి ఆలయం లో అమ్మవారి దర్శనం చేసుకోవడం అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. గువాహటిలోని నీలాచల్ పర్వతంపై వెలసిన ఆ జగజ్జనని ఆశీస్సులు పొందేందుకు కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయక్ గారితో కలిసి వెళ్లడం మరింత ఆనందంగా అనిపించింది.స్త్రీ శక్తికి ప్రతిరూపమైన శ్రీ కామాఖ్య దేవి అమ్మవారి కరుణాకటాక్షాలు తెలుగు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని హృదయపూర్వకంగా ప్రార్థించాను. 🙏ఆధ్యాత్మికత, శక్తి, భక్తి కలిసిన ఈ పుణ్యక్షేత్రం భారత సంస్కృతికి మహోన్నత ప్రతీక. #🟡తెలుగుదేశం పార్టీ


