యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా అమరావతిలోని ఉండవల్లి గుహల వద్ద యోగాభ్యాసం చేసిన యోగా గురు బాబా రామ్దేవ్ గారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ సందర్భంగా పతంజలి యోగా గురుకులం విద్యార్ధులు ప్రదర్శించిన యోగా ఆసనాలను ముఖ్యమంత్రి ఆసక్తిగా తిలకించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఎం చంద్రబాబు గారు ప్రసంగించారు.
#Yogandhra
#InternationalYogaDay
#ChandrababuNaidu
#BabaRamdev
#AndhraPradesh #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్


