బందర్ పోర్టు పేరు ఎత్తే నైతిక అర్హత నీకు ఉందా @ysjagan ?
నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో బందరు పోర్టును తాకట్టు పెట్టి, పక్క జిల్లాకు తరలించాలని చూస్తే.. ఇక్కడి రిక్షా కార్మికులు, చెప్పులు కుట్టే అన్నలు, హోటల్ సర్వర్లు, రైతులు, వర్తకులు ఉద్యమించి పోర్టును సాధించుకున్నారు. 2018లో పోర్టు పనులు ప్రారంభించింది చంద్రబాబు గారు. జగన్ రాగానే పోర్టు పనులు ఆపేసి, కాంట్రాక్టర్ ని గెంటేసాడు. ఎన్నికల ముందు షో చేసాడు. నేడు మచిలీపట్నం పోర్టును కంటైనర్ పోర్టుగా అభివృద్ధి చేస్తూ ఆ ప్రాంతానికి భారీ పరిశ్రమలను కూటమి ప్రభుత్వం తీసుకువస్తోంది.
#PsychoFekuJagan
#AndhraPradesh #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు
01:18

