V News Telugu
803 views • 28 days ago
@homeofcricket వేదికగా ఐసీసీ ఛైర్మన్ @jayshah220988 గారు, మాస్టర్ బ్లాస్టర్ @NALLURI SUNADH గారితో కలిసి మన 'ఉమెన్ ఇన్ బ్లూ' సాధించిన చారిత్రాత్మక విజయాన్ని వీక్షించడం ఒక అద్భుతమైన అనుభూతి.142 ఏళ్ల క్రితం తొలి పురుషుల టెస్టుకు ఆతిథ్యమిచ్చిన లార్డ్స్... నేడు తొలి మహిళల టెస్టుకు వేదికగా నిలిచి మరో చరిత్రకు సాక్ష్యమైంది.మహిళా క్రికెట్ అభివృద్ధికి బలమైన పునాదులు వేస్తున్న జైషా గారితో కలిసి ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని వీక్షించడం మరింత గర్వంగా అనిపించింది.కొన్ని విజయాలు కేవలం మ్యాచ్లను గెలవడమే కాదు... భవిష్యత్తును నిర్మిస్తాయి.@naralokesh@andhracricketassociation#IndvsEng#womeninblue#TestCricket#BCCI#mpsanasathishbabu #🟡తెలుగుదేశం పార్టీ
13 likes
4 shares