ShareChat
click to see wallet page
search
నేడు ఏపీ కేబినెట్ కీలక సమావేశం అమరావతి ఐకానిక్ ప్రాజెక్టులకు క్లియరెన్స్ క్వాంటం వ్యాలీలో రూ.1208.41 కోట్లతో ఐకానిక్ ట్విన్ టవర్ల నిర్మాణం సచివాలయం, GAD,HOD టవర్ల పనులకు రూ.2540 కోట్లు, అసెంబ్లీ భవన సివిల్ స్ట్రక్చర్ పనులకు రూ.798 కోట్లు మంజూరు భూ సమీకరణ రెండో దశ రైతులకు కౌలు పెంపు మెట్ట భూములకు రూ.40 వేలు జరీబు భూములకు రూ.60 వేలకు పెంచుతూ నిర్ణయం కొత్తగా మంజూరు చేయాల్సిన పెన్షన్లు, అర్హుల ఎంపిక ప్రక్రియపై చర్చ రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతపై ఆరా #Team_Naralokesh
Team_Naralokesh - 11 11 - ShareChat