*మరోసారి భారతీయులకు భారతీయులే ఎన్నుకున్న ఎంపీ శ్రీ రాఘవ చడ్డా నిరూపించారు ప్రస్తుతం భారతదేశం లో 75 సంవత్సరాలు నుండి నడుస్తున్న ప్రజాతంత్ర ప్రక్రియ సరిగా లేదని... నేడు ఈ ప్రజా తంత్ర ఎన్నికల విధానానికి భారతదేశపు ఖజానా నుండి భారతదేశం ఖర్చు పెడుతుంది ఈ ప్రతినిధులను ఎన్నుకోవడానికి ప్రతి ఐదు సంవత్సరాలకు సుమారు ఒక లక్ష కోట్ల రూపాయలు ఇంత ధనాన్ని ప్రజాధనాన్నీ కేవలం వృధాగానే ఖర్చవుతుంది ఉదాహరణకు ఒక పార్టీలో నుండి ఎన్నికైన ఎమ్మెల్యే ఎంపీలు ఆ పార్టీలోనే ఉండాలని ఎదుటి పార్టీ వాడు కొన్ని కోట్ల రూపాయలతో వేరే పార్టీ లో ఎంపికైన ప్రతినిధులను కొనుక్కుంటున్నారు ప్రజాతంత్రం ఈ పద్ధతి భారత దేశపు మనుగడకు దృఢత్వానికి చాలా ప్రమాదకరం... నేడు భారతదేశంలో అవినీతి ప్రభుత్వ అధికారులు చేస్తున్నారు అంటే ఇది ఒక ముఖ్య కారణం యధా రాజా తథా ప్రజా.... ✍️☝️🇮🇳
* #🏛️రాజకీయాలు #👉నేరాలు - ఘోరాలు🚨 #😥ఎమోషనల్ స్టేటస్


