https://www.facebook.com/share/r/1BeVznpLgJ/
*చూసావా ఇది పరిస్థితి భారతదేశం.. ప్రజాస్వామ్యం పేరిట జరుగుతున్న నేరం ఘోరం ఢిల్లీ నుండి గల్లీ వరకు ఇదే సాంప్రదాయం నడుస్తుంది ఈ మధ్యకాలంలో చాలా సార్లు ఈ సమస్యకు పరిష్కారాన్ని సూచించాను నేనెవరాన్ని కాదు ముఖ్యం ఇక్కడ నేను ఏమంటున్నానో అనేది ఒకసారి ఆలోచించండి భారతదేశనికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తిగా అయిపోయాయి కానీ ఏమి ప్రయోజనం ఒక మతం అంటే ఇంకో మతం కి పడదు అనే ఒక ఫార్ములా మీద నడిపిస్తున్నారు ప్రస్తుతం ఉన్న రాజ్యాంగ ఎన్నికల విధానాన్ని ఇది మారాలి అంటే ఎన్నికల విధానాన్నీ మార్చినట్లయితే భారతదేశంలో ఇటువంటి భయంకరమైన స్థితి నుండి బయటకు పడవచ్చు ఈవీఎం లేదు బ్యాలెట్ పేపర్ లేదు కేవలం ఎన్నికలు నిర్వహించి పీఎం సీఎం ఎమ్మెల్యే ఎంపీ సర్పంచులు ఇలా అందర్నీ నియమించవచ్చు... ముఖ్యంగా ఈ ఎన్నికల విధానం మార్పిడి వల్ల భారతదేశానికి ఆర్థిక వ్యవస్థకు ఎంత లాభమో తెలుసా సుమారు ఒక లక్ష కోట్ల రూపాయలు ప్రతి ఐదు సంవత్సరాలకు ఓట్ల ఎలక్షన్లకు అవుతున్న ఖర్చు ఇది మిగులుతుంది కదా దీనివలన ఈ డబ్బుతో ప్రజా సంక్షేమాన్ని అభివృద్ధిని ఎంతైనా చేయవచ్చు ఈ సమస్యకు పరిష్కార పరిష్కారాన్ని ఆలోచించాలి తప్ప నువ్వు హిందువునేను ముస్లిం వాడు క్రీస్తు వాడు ఈ పార్టీ వీడుఆ పార్టీ వీడు ఈ పార్టీ అనే గొడవలే ఉంటావు ఇవన్నీ రాజకీయ నాయకులు ఎందుకంటే దీనివలన పరిష్కారం వలన వాళ్లకు నష్టం ఉంది ప్రజలకి లాభం అది అవ్వనివ్వరు ఆ మార్పు ప్రజల్లో మీడియాలో ప్రతినిత్యం చర్చించి ఎలాగైతే రాఘవ చెడ్డవారు ఎన్నో విషయాలని రాజ్యసభలో లేవనెత్తి మార్పులు తీసుకొచ్చారు అదేవిధంగా తక్కిన వాళ్ళు కూడా మన వంతు ప్రయత్నించాలి తప్పకుండా మార్పు అనేది వస్తుంది. జైహింద్ జై భారత్ సర్వే జన సుఖీభవ... సత్యమేవ జయతే... ✍️🇮🇳🙌
#🌅శుభోదయం #👉నేరాలు - ఘోరాలు🚨 #😥ఎమోషనల్ స్టేటస్ #🏛️రాజకీయాలు #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩💼